మహేష్ బాబు దూకుడు శాటిలైట్ 5.5 cr
on Jul 17, 2011
మహేష్ బాబు "దూకుడు" శాటిలైట్ 5.5 cr కి అమ్ముడు పోయినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు, "ఏమాయ చేశావే" ఫేం సమంత హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో, రమ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర కలసి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం"దూకుడు". ఈ మహేష్ బాబు "దూకుడు" చిత్రం టర్కీలోని చారిత్రాత్మక నగరం ఇస్తాంబుల్ లో తొలి స్కెడ్యూల్ జరుకుంది.
ప్రస్తుతం మహేష్ బాబు "దూకుడు" చిత్ర హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మహేష్ బాబు "దూకుడు" చిత్రం ఆగస్ట్ తొలి వారంలో ఆడియో రిలీజ్ జరుపుకుని, ఆగస్ట్ 26 వ తేదీన కానీ, లేదా 31 వ తేదీన కానీ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసింది. అలాంటి మహేష్ బాబు "దూకుడు" చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను 5.5 cr (కోట్ల) కు "మా" టి.వి. సొంతం చేసుకుందట. ఈ మహేష్ బాబు "దూకుడు" చిత్రం శాటిలైట్ హక్కుల కోసం చాలా మంది పోటీ పడినా చివరికి "మా టి.వి.ఈ చిత్రం శాటిలైట్ హక్కులను పొందింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
