English | Telugu

బిగ్ బాస్ కి వెళ్లకపోవడమే మంచిది..కరాటే కళ్యాణి కామెంట్స్ వైరల్


మూవీస్ ద్వారా, బిగ్ బాస్ షో ద్వారా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కాంట్రావర్సీల ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుంది కరాటే కళ్యాణి. ఐతే ఈమె బిగ్ బాస్ సీజన్ 7 గురించి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ షోను ఆపాలని చాలామంది కోరుతూ కోర్టులో పిటిషన్లు వేస్తారు. వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. "బిగ్ బాస్ వల్ల మంచి ఉంది, చెడు కూడా ఉంది. బిగ్ బాస్ సీజన్ కి వెళ్లొచ్చాక అందరూ ఖాళీ ఐపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆరు నెలలు ఆపేస్తారు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆ క్రేజ్ తో బిగ్ బాస్ అనుకుంటారు కానీ ఆ ఆరు నెలల తర్వాత వాళ్ళు వీళ్ళను మర్చిపోతారు.

తర్వాత వీళ్లకు ఉన్నవి పోతాయి రావాల్సిన ఆఫర్స్ కూడా పోతాయి. బిగ్ బాస్ కి వెళ్లకపోవడమే మంచిది. బిగ్ బాస్ కి మేము వెళ్ళొచ్చాము కాబట్టి మాకు తెలుసు అందులో ఏమీ ఉండదు. బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్ షో దాన్ని అలాగే చూడాలి. ఈ ప్లాట్ఫారం ద్వారా ఎవరైనా టాలెంటె ఉన్న వాళ్ళు బయటికి వస్తే మంచిదే కదా. నా క్రేజ్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. బిగ్ బాస్ రాక ముందు నుంచి నా క్రేజ్ నాకు ఉంది. మళ్ళీ అవకాశం వస్తే బిగ్ బాస్ షోకి వెళ్తాను. బిగ్ బాస్ షో సీజన్ 4 సక్సెస్ సాధించింది. అందులో నాకు నేను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాను. రెండు వారాలు ఉంది తర్వాత బయటకు వచ్చాను" అని చెప్పింది కరాటే కళ్యాణి . పనిలో పనిగా మహిళా సంఘాలని, అప్పుడప్పుడు వచ్చి కామెంట్స్ చేసి నారాయణను కూడా కలిపి కామెంట్స్ చేసింది కళ్యాణి. కరాటే కళ్యాణి మూవీస్ లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.