English | Telugu

Brahmamudi : అప్పుకి రెండో సంబంధం తెచ్చిన బ్రోకర్.. కళ్యాణ్  నీకు నచ్చింది చెయ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -458 లో..... రాజ్ ఫోన్ లో సుభాష్ అపర్ణల పెళ్లి రోజు రీమైండర్ పెడుతుంది కావ్య. అప్పుడే అలారం రావడంతో రాజ్ చూసి.. రేపు మమ్మీ డాడ్ ల పెళ్లి రోజు నువ్వే రిమైండర్ పెట్టావా అని కావ్యని అడుగుతాడు. దాంతో కావ్య అవునని అంటుంది. ఇదే మంచి టైమ్.. రేపు కళ్యాణ్ ని ఆ బాధ నుండి బయటకు వచ్చేలా చెయ్యాలని రాజ్ అంటాడు. మరొకవైపు కనకం అప్పు గురించి ఆ వీధి వాళ్లు తప్పుగా అన్న మాటలు గుర్తుకుచేసుకొని బాధపడుతుంది.

అప్పుడే కనకం దగ్గరికి కృష్ణమూర్తి వస్తాడు. మనం ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని కనకం అంటుంది. తనకి పోలీస్ కావాలన్న కోరిక ఉందని కృష్ణమూర్తి అంటాడు. నేను ఎలాగైనా అప్పుని ఒప్పిస్తానని కృష్ణమూర్తితో కనకం అంటుంది. మరొకవైపు సుభాష్ ఉదయం గదిలో నుండి రాగానే కావ్య, రాజ్ లు వెళ్లి విషెస్ చెప్తారు. కావ్య రాజ్ లు సుభాష్ కి చీర ఇచ్చి.. ఇది మీరు తీసుకొని వచ్చానని చెప్పి అపర్ణకి ఇవ్వండని అంటారు. దాంతో సుభాష్ చీర తీసుకొని వెళ్తాడు. రాజ్, కావ్య లు సరదాగా గొడవ పెట్టుకుంటారు. ఎప్పుడు ఇలా గొడవ పడుతూనే ఉంటారా.. నా చేతిలో మనవడిని పెట్టేది ఉందా లేదా అని ఇందిరాదేవి అనగానే.. ఆ విషయం మీ మనవడిని అడగండి అంటూ కావ్య చెప్పేసి వెళ్ళిపోతుంది. నీ మనసు లో ప్రేమని బయటపెట్టరా అంటే ఇలా చేస్తున్నావని ఇందిరాదేవి రాజ్ కి క్లాస్ తీసుకుంటుంది. ఆ తర్వాత సుభాష్ అపర్ణని విష్ చేసి తనకి చీర ఇస్తాడు. అపర్ణ సుభాష్ పై కోపంగా ఉన్నా సరే చీరను తీసుకుంటుంది. దాంతో సుభాష్ హ్యాపీగా రాజ్ ని వచ్చి హగ్ చేసుకొని.‌ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటాడు.

ఆ తర్వాత అప్పుని పెళ్లి చేసుకుంటానని ఒకతను వస్తాడు. అతను రెండవ సంబంధం. మంచి సంబంధం తీసుకొని రమ్మంటే ఇలా రెండో సంబంధం.. పైగా రౌడీ ని తీసుకొని వస్తావా అని బ్రోకర్ పై కనకం కోప్పడుతుంది. మీ అమ్మాయి ఆ కళ్యాణ్ తో తిరిగింది.. నేను కాకపోతే ఎవరు చేసుకుంటారని అతను అంటాడు. దాంతో కనకం తిట్టి పంపిస్తుంది ఆ మాటలు అప్పు విని బాధపడుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ బాధపడుతుంటే ధాన్యలక్ష్మి , ప్రకాష్ లు వచ్చి.. నువ్వు ఇలా ఉండకురా నీకు నచ్చింది చెయ్.. మేమ్ ఏం అడ్డుపడమని చెప్తారు. తరువాయి భాగంలో అపర్ణ, సుభాష్ ల పెళ్లి రోజున ఇంట్లో సరదాగా గేమ్స్ ఆడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Brahmamudi : అప్పుకి రెండో సంబంధం తెచ్చిన బ్రోకర్.. కళ్యాణ్ నీకు నచ్చింది చెయ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -458 లో..... రాజ్ ఫోన్ లో సుభాష్ అపర్ణల పెళ్లి రోజు రీమైండర్ పెడుతుంది కావ్య. అప్పుడే అలారం రావడంతో రాజ్ చూసి.. రేపు మమ్మీ డాడ్ ల పెళ్లి రోజు నువ్వే రిమైండర్ పెట్టావా అని కావ్యని అడుగుతాడు. దాంతో కావ్య అవునని అంటుంది. ఇదే మంచి టైమ్.. రేపు కళ్యాణ్ ని ఆ బాధ నుండి బయటకు వచ్చేలా చెయ్యాలని రాజ్ అంటాడు. మరొకవైపు కనకం అప్పు గురించి ఆ వీధి వాళ్లు తప్పుగా అన్న మాటలు గుర్తుకుచేసుకొని బాధపడుతుంది.

అప్పుడే కనకం దగ్గరికి కృష్ణమూర్తి వస్తాడు. మనం ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని కనకం అంటుంది. తనకి పోలీస్ కావాలన్న కోరిక ఉందని కృష్ణమూర్తి అంటాడు. నేను ఎలాగైనా అప్పుని ఒప్పిస్తానని కృష్ణమూర్తితో కనకం అంటుంది. మరొకవైపు సుభాష్ ఉదయం గదిలో నుండి రాగానే కావ్య, రాజ్ లు వెళ్లి విషెస్ చెప్తారు. కావ్య రాజ్ లు సుభాష్ కి చీర ఇచ్చి.. ఇది మీరు తీసుకొని వచ్చానని చెప్పి అపర్ణకి ఇవ్వండని అంటారు. దాంతో సుభాష్ చీర తీసుకొని వెళ్తాడు. రాజ్, కావ్య లు సరదాగా గొడవ పెట్టుకుంటారు. ఎప్పుడు ఇలా గొడవ పడుతూనే ఉంటారా.. నా చేతిలో మనవడిని పెట్టేది ఉందా లేదా అని ఇందిరాదేవి అనగానే.. ఆ విషయం మీ మనవడిని అడగండి అంటూ కావ్య చెప్పేసి వెళ్ళిపోతుంది. నీ మనసు లో ప్రేమని బయటపెట్టరా అంటే ఇలా చేస్తున్నావని ఇందిరాదేవి రాజ్ కి క్లాస్ తీసుకుంటుంది. ఆ తర్వాత సుభాష్ అపర్ణని విష్ చేసి తనకి చీర ఇస్తాడు. అపర్ణ సుభాష్ పై కోపంగా ఉన్నా సరే చీరను తీసుకుంటుంది. దాంతో సుభాష్ హ్యాపీగా రాజ్ ని వచ్చి హగ్ చేసుకొని.‌ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటాడు.

ఆ తర్వాత అప్పుని పెళ్లి చేసుకుంటానని ఒకతను వస్తాడు. అతను రెండవ సంబంధం. మంచి సంబంధం తీసుకొని రమ్మంటే ఇలా రెండో సంబంధం.. పైగా రౌడీ ని తీసుకొని వస్తావా అని బ్రోకర్ పై కనకం కోప్పడుతుంది. మీ అమ్మాయి ఆ కళ్యాణ్ తో తిరిగింది.. నేను కాకపోతే ఎవరు చేసుకుంటారని అతను అంటాడు. దాంతో కనకం తిట్టి పంపిస్తుంది ఆ మాటలు అప్పు విని బాధపడుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ బాధపడుతుంటే ధాన్యలక్ష్మి , ప్రకాష్ లు వచ్చి.. నువ్వు ఇలా ఉండకురా నీకు నచ్చింది చెయ్.. మేమ్ ఏం అడ్డుపడమని చెప్తారు. తరువాయి భాగంలో అపర్ణ, సుభాష్ ల పెళ్లి రోజున ఇంట్లో సరదాగా గేమ్స్ ఆడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.