English | Telugu

Brahmamudi : అప్పుకి రెండో సంబంధం తెచ్చిన బ్రోకర్.. కళ్యాణ్  నీకు నచ్చింది చెయ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -458 లో..... రాజ్ ఫోన్ లో సుభాష్ అపర్ణల పెళ్లి రోజు రీమైండర్ పెడుతుంది కావ్య. అప్పుడే అలారం రావడంతో రాజ్ చూసి.. రేపు మమ్మీ డాడ్ ల పెళ్లి రోజు నువ్వే రిమైండర్ పెట్టావా అని కావ్యని అడుగుతాడు. దాంతో కావ్య అవునని అంటుంది. ఇదే మంచి టైమ్.. రేపు కళ్యాణ్ ని ఆ బాధ నుండి బయటకు వచ్చేలా చెయ్యాలని రాజ్ అంటాడు. మరొకవైపు కనకం అప్పు గురించి ఆ వీధి వాళ్లు తప్పుగా అన్న మాటలు గుర్తుకుచేసుకొని బాధపడుతుంది.

అప్పుడే కనకం దగ్గరికి కృష్ణమూర్తి వస్తాడు. మనం ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని కనకం అంటుంది. తనకి పోలీస్ కావాలన్న కోరిక ఉందని కృష్ణమూర్తి అంటాడు. నేను ఎలాగైనా అప్పుని ఒప్పిస్తానని కృష్ణమూర్తితో కనకం అంటుంది. మరొకవైపు సుభాష్ ఉదయం గదిలో నుండి రాగానే కావ్య, రాజ్ లు వెళ్లి విషెస్ చెప్తారు. కావ్య రాజ్ లు సుభాష్ కి చీర ఇచ్చి.. ఇది మీరు తీసుకొని వచ్చానని చెప్పి అపర్ణకి ఇవ్వండని అంటారు. దాంతో సుభాష్ చీర తీసుకొని వెళ్తాడు. రాజ్, కావ్య లు సరదాగా గొడవ పెట్టుకుంటారు. ఎప్పుడు ఇలా గొడవ పడుతూనే ఉంటారా.. నా చేతిలో మనవడిని పెట్టేది ఉందా లేదా అని ఇందిరాదేవి అనగానే.. ఆ విషయం మీ మనవడిని అడగండి అంటూ కావ్య చెప్పేసి వెళ్ళిపోతుంది. నీ మనసు లో ప్రేమని బయటపెట్టరా అంటే ఇలా చేస్తున్నావని ఇందిరాదేవి రాజ్ కి క్లాస్ తీసుకుంటుంది. ఆ తర్వాత సుభాష్ అపర్ణని విష్ చేసి తనకి చీర ఇస్తాడు. అపర్ణ సుభాష్ పై కోపంగా ఉన్నా సరే చీరను తీసుకుంటుంది. దాంతో సుభాష్ హ్యాపీగా రాజ్ ని వచ్చి హగ్ చేసుకొని.‌ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటాడు.

ఆ తర్వాత అప్పుని పెళ్లి చేసుకుంటానని ఒకతను వస్తాడు. అతను రెండవ సంబంధం. మంచి సంబంధం తీసుకొని రమ్మంటే ఇలా రెండో సంబంధం.. పైగా రౌడీ ని తీసుకొని వస్తావా అని బ్రోకర్ పై కనకం కోప్పడుతుంది. మీ అమ్మాయి ఆ కళ్యాణ్ తో తిరిగింది.. నేను కాకపోతే ఎవరు చేసుకుంటారని అతను అంటాడు. దాంతో కనకం తిట్టి పంపిస్తుంది ఆ మాటలు అప్పు విని బాధపడుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ బాధపడుతుంటే ధాన్యలక్ష్మి , ప్రకాష్ లు వచ్చి.. నువ్వు ఇలా ఉండకురా నీకు నచ్చింది చెయ్.. మేమ్ ఏం అడ్డుపడమని చెప్తారు. తరువాయి భాగంలో అపర్ణ, సుభాష్ ల పెళ్లి రోజున ఇంట్లో సరదాగా గేమ్స్ ఆడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Brahmamudi : అప్పుకి రెండో సంబంధం తెచ్చిన బ్రోకర్.. కళ్యాణ్ నీకు నచ్చింది చెయ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -458 లో..... రాజ్ ఫోన్ లో సుభాష్ అపర్ణల పెళ్లి రోజు రీమైండర్ పెడుతుంది కావ్య. అప్పుడే అలారం రావడంతో రాజ్ చూసి.. రేపు మమ్మీ డాడ్ ల పెళ్లి రోజు నువ్వే రిమైండర్ పెట్టావా అని కావ్యని అడుగుతాడు. దాంతో కావ్య అవునని అంటుంది. ఇదే మంచి టైమ్.. రేపు కళ్యాణ్ ని ఆ బాధ నుండి బయటకు వచ్చేలా చెయ్యాలని రాజ్ అంటాడు. మరొకవైపు కనకం అప్పు గురించి ఆ వీధి వాళ్లు తప్పుగా అన్న మాటలు గుర్తుకుచేసుకొని బాధపడుతుంది.

అప్పుడే కనకం దగ్గరికి కృష్ణమూర్తి వస్తాడు. మనం ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని కనకం అంటుంది. తనకి పోలీస్ కావాలన్న కోరిక ఉందని కృష్ణమూర్తి అంటాడు. నేను ఎలాగైనా అప్పుని ఒప్పిస్తానని కృష్ణమూర్తితో కనకం అంటుంది. మరొకవైపు సుభాష్ ఉదయం గదిలో నుండి రాగానే కావ్య, రాజ్ లు వెళ్లి విషెస్ చెప్తారు. కావ్య రాజ్ లు సుభాష్ కి చీర ఇచ్చి.. ఇది మీరు తీసుకొని వచ్చానని చెప్పి అపర్ణకి ఇవ్వండని అంటారు. దాంతో సుభాష్ చీర తీసుకొని వెళ్తాడు. రాజ్, కావ్య లు సరదాగా గొడవ పెట్టుకుంటారు. ఎప్పుడు ఇలా గొడవ పడుతూనే ఉంటారా.. నా చేతిలో మనవడిని పెట్టేది ఉందా లేదా అని ఇందిరాదేవి అనగానే.. ఆ విషయం మీ మనవడిని అడగండి అంటూ కావ్య చెప్పేసి వెళ్ళిపోతుంది. నీ మనసు లో ప్రేమని బయటపెట్టరా అంటే ఇలా చేస్తున్నావని ఇందిరాదేవి రాజ్ కి క్లాస్ తీసుకుంటుంది. ఆ తర్వాత సుభాష్ అపర్ణని విష్ చేసి తనకి చీర ఇస్తాడు. అపర్ణ సుభాష్ పై కోపంగా ఉన్నా సరే చీరను తీసుకుంటుంది. దాంతో సుభాష్ హ్యాపీగా రాజ్ ని వచ్చి హగ్ చేసుకొని.‌ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటాడు.

ఆ తర్వాత అప్పుని పెళ్లి చేసుకుంటానని ఒకతను వస్తాడు. అతను రెండవ సంబంధం. మంచి సంబంధం తీసుకొని రమ్మంటే ఇలా రెండో సంబంధం.. పైగా రౌడీ ని తీసుకొని వస్తావా అని బ్రోకర్ పై కనకం కోప్పడుతుంది. మీ అమ్మాయి ఆ కళ్యాణ్ తో తిరిగింది.. నేను కాకపోతే ఎవరు చేసుకుంటారని అతను అంటాడు. దాంతో కనకం తిట్టి పంపిస్తుంది ఆ మాటలు అప్పు విని బాధపడుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ బాధపడుతుంటే ధాన్యలక్ష్మి , ప్రకాష్ లు వచ్చి.. నువ్వు ఇలా ఉండకురా నీకు నచ్చింది చెయ్.. మేమ్ ఏం అడ్డుపడమని చెప్తారు. తరువాయి భాగంలో అపర్ణ, సుభాష్ ల పెళ్లి రోజున ఇంట్లో సరదాగా గేమ్స్ ఆడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.