English | Telugu

హౌజ్ లో‌ మొదలైన నామినేషన్ల రచ్చ.. ప్రియాంక జైన్ కి ముదిరిన అటిట్యూడ్!

బిగ్ బాస్ సీజన్-7 లో‌ హీటెడ్ నామినేషన్స్ సోమవారం రోజున జరిగాయి‌. హౌజ్ లో పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఉండగా అందులో ఏడుగురు నామినేషన్లో ఉన్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, శోభా శెట్టి, ఆట సందీప్ సేవ్ అయ్యారు. మిగిలిన వాళ్ళంతా నామినేషన్లో ఉన్నారు. నామినేషన్లో ప్రియాంక జైన్ మొదటగా స్టార్ట్ చేసింది. ' ఆ రోజు జరిగిన గొడవలో.. మీ ఇద్దరికి వినండని చెప్పాను. కానీ మీరు మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు' అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాని యావర్ ని ప్రియాంక జైన్ నామినేట్ చేసింది. ఇంటి పనులు తక్కువ చేస్తున్నావని గౌతమ్ కృష్ణని ప్రియాంక జైన్ నామినేట్ చేసింది.

టేస్టీ తేజని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. ఇక ప్రియాంక జైన్ , శుభశ్రీ దామిణి అందరూ కలిసి పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశారు. దామిణిని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. శుభశ్రీని శోభా శెట్టి నామినేట్ చేసింది. టూ వీక్స్ నుండి నామినేషన్ కి రాలేదు. సేఫ్ గేమ్ ఆడుతున్నావని అనిపిస్తుందని అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని శుభశ్రీని శోభా శెట్టి నామినేట్ చేసింది. సెకండ్ నామినేషన్ గా రతికని శోభా శెట్టి తనని నామినేట్ చేసింది. గౌతమ్ కృష్ణని అమర్ దీప్ ని నామినేట్ చేశాడు. ఆ రోటీ, ఆమ్లెట్ కాకుండా ఇంకేమైనా పనులు చేస్తే బాగుంటుందని గౌతమ్ కృష్ణని అమర్ దీప్ నామినేట్ చేశాడు. సెకండ్ నామినేషన్ గా శుభశ్రీని నామినేట్ చేశాడు అమర్ దీప్. నువ్వు రోటీ చేస్తున్నావ్, అక్కడే ఉంటున్నావని బయటకు రమ్మని శుభశ్రీని నామినేట్ చేశాడు అమర్ దీప్. అన్నిపనులు చేస్తే బాగుండని శుభశ్రీని రతిక నామినేట్ చేసింది‌. ఆడియన్స్ పరంగా ఉన్నావా లేవా అని అనుకుంటారను శుభశ్రీని ఉద్దేశించి రతిక అంది.

హౌజ్ లో ఇంక టైమ్ స్పెండ్ చేయాలనేది నా రీజన్ అని చెప్పి శుభశ్రీని నామినేట్ చేసింది రతిక. సెకండ్ నామినేషన్ గా గౌతమ్ కృష్ణని రతిక నామినేట్ చేసింది. ' ఫస్ట్ విను, నా అంతట నేను వచ్చి నాకు ఏదైనా కావాలా' అని గౌతమ్ కృష్ణతో రతిక అంది. ప్రిన్స్ యావర్ ని మొదట దామిణి నామినేట్ చేసింది. సెకండ్ నామినేషన్ గా శుభశ్రీని నామినేట్ చేసింది దామిణి. రతికరోజ్ ని గౌతమ్ కృష్ణని నామినేట్ చేశాడు. ఎందుకంటే సగం ప్రాబ్లమ్స్ నీ వల్లే జరిగాయని గౌతమ్ కృష్ణ అన్నాడు. అయిదుగురం మాట్లాడుకొని ఒక డీల్ కి వచ్చినప్పుడు ‌మనం అని డిసైడ్ కావాలి కానీ నువ్వు పర్సనల్ గా నీ గురించి ఆలోచించావని రతికని గౌతమ్ కృష్ణ అన్నాడు. సెకండ్ నామినేషన్ గా అమర్ దీప్ ని గౌతమ్ కృష్ణ నామినేట్ చేశాడు. మీ టీమ్ వాళ్ళు చేసిన పనికి మేమ్ సంకనాకిపోయామని అమర్ దీప్ అన్నాడు. ప్రియాంక జైన్ ని శుభశ్రీ నామినేట్ చేసింది. టేస్టీ తేజని శుభశ్రీ నామినేట్ చేసింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.