English | Telugu

Brahmamudi : మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్.. తనకి తానే శిక్ష వేసుకున్న భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -460 లో... సుభాష్, అపర్ణల పెళ్లి రోజు సందర్బంగా ఇంట్లోని వారంతా సరదాగా గేమ్స్ ఆడుతారు. అందులో మొదటి గేమ్ లో అపర్ణ, సుభాష్ లు గెలుస్తారు. రెండవ గేమ్ లో ఇద్దరికి కళ్లకు గంతలు కడుతారు. ఇద్దరు పెళ్లి అప్పటి జ్ఞాపకాలు రాస్తారు. అందులో ఇద్దరు చెప్పింది మ్యచ్ అయిందో లేదో చూస్తారు. అందులో సుభాష్ అపర్ణలది మ్యాచ్ అవుతుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి, ప్రకాష్ లది కూడ మ్యాచ్ అవుతుంది.

రాజ్ , కావ్యలలో ఒకటి మ్యాచ్ అవుతుంది. మీరు మొదటి సారి ఎప్పుడు కలుసుకున్నారని ప్రకాష్ అడుగగా.. దానికి రాజ్ తప్పుగా రాస్తాడు. రాజ్ నిక్ నేమ్ అని కావ్య ని ప్రకాష్ అడుగగా.. మిస్టర్ డిఫెక్ట్ అని ఇద్దరు సేమ్ రాస్తారు. దాంతో అందరూ నువ్వుకుంటారు. ఆ తర్వాత అందరు అలా ఫన్ గా గేమ్స్ ఆడుతుంటే.. కళ్యాణ్ డల్ గా ఉంటాడు. తనని చూసిన రాజ్.. కళ్యాణ్ ని డైవర్ట్ చెయ్యాలని అనుకోని నెక్స్ట్ రౌండ్ డాన్స్.. అని తనకి నచ్చిన పాటకి డాన్స్ చెయ్యాలని రాజ్, కావ్యలు చెప్తారు. మొదటగా ధాన్యలక్ష్మి, ప్రకాష్ లు చేస్తారు. ఆ తర్వాత స్వప్న, రాహుల్ లు.. ఆ తర్వాత కళ్యాణ్ సోలో పాటకి డాన్స్ చేస్తుంటాడు. ఆ పాటకి డాన్స్ చేస్తు కళ్యాణ్ ఎమోషనల్ అవుతూ ఏడుస్తుంటే.. అందరు ఏమైందని దగ్గరికి వస్తారు. ఏం లేదు సాంగ్ ఇలానే ఉంటుందని కళ్యాణ్ అంటాడు. కాసేపటికి రుద్రాణి మాస్ డాన్స్ చేస్తుంది.

కావ్య, రాజ్ లు డాన్స్ చేస్తారు. రాజ్ మొదటి సరిగా కావ్యతో ఇష్టంగా డాన్స్ చేస్తాడు.‌ వాళ్ళు అలా డాన్స్ చేస్తుంటే రుద్రాణి, రాహుల్ తప్ప అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాసేపటి తర్వాత పెద్దమ్మ పెద్దనాన్న కేక్ కటింగ్ అని కళ్యాణ్ అంటాడు. తరువాయి భాగంలో జరిగింది మర్చిపోయేంత చిన్నది కాదు.. అది నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసింది. మనకి పుట్టిన వాళ్ళు తప్పు చేస్తే క్షమించని ఆడవాళ్లు.. భర్త మోసం చేస్తే జీవితాంతం క్షమించలేరని అపర్ణ అనగానే.. మీకు మీరే శిక్ష వేసుకుంటున్నారు. ఈ బాధ బ్రతికినంతకాలం ఉంటుంది.. ప్రశాంతంగా ఉండలేరని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.