English | Telugu

ఎక్స్ట్రా జబర్దస్త్‌ కంపెనీ క్లోజ్... రోడ్డున పడ్డ కమెడియన్స్!

2013 నుంచి జబర్దస్త్  2014 నుంచి  ఎక్స్ట్రా జబర్దస్త్ తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాయి.. అప్పట్లో గురు, శుక్రవారం వచ్చిదంటే చాలు అందరూ టీవీల ముందు కూర్చుని కమెడియన్స్ స్కిట్స్ కి  కడుపుబ్బా నవ్వుకునే వాళ్ళు. ఈ రెండు కామెడీ షోస్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పరిచయం అయ్యారు. సుధీర్, రష్మీ, ఆటో రాంప్రసాద్, ఆది  లాంటి వాళ్ళు ఎంతో మందికి ఉపాధితో పాటు ఒక స్పెషల్  ఐడెంటిటీని కూడా ఈ రెండు షోస్ ఇచ్చాయి. వీళ్ళు ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నారు...సిల్వర్ స్క్రీన్ మీద కూడా హీరోస్ గా, రైటర్స్ గా, డైరెక్టర్స్ గా వెలుగుతున్నారు.

బుర్రకి దెబ్బ తగిలితే మెమరీ లాస్ అవుతుంది..కానీ లాంగ్వేజ్ ని ఎందుకు మర్చిపోరు

గుప్పెడంత మనసు సీరియల్ లో సాయికిరణ్ రోల్ అంటే చాలు చూసే కొద్దీ చూడబుద్దేస్తుంది. ఐతే ఈ సీరియల్ లో మహేంద్ర రోల్ అద్భుతంగా నటించాడు సాయి కిరణ్..అందులోనూ ముకేశ్ రిషికి తండ్రి పాత్రలో జీవించేసాడు. వీళ్ళిద్దరినీ చూస్తే తండ్రీ కొడుకులంటే నిజంలో కూడా ఇలానే ఉండాలి అనేంత ఆనందంగా కనిపిస్తారు. అలాంటి సాయికిరణ్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టాడు. అది కూడా షూటింగ్ స్పాట్ లో చాయ్ తాగుతూ ఆరాంగా "మనిషి దెబ్బ తగిలి మెమరీ లాస్ ఐతే గనక అన్ని విషయాలు మర్చిపోతారు కానీ లాంగ్వేజ్ ని ఎందుకు మర్చిపోరు" అంటూ ఒక వెరైటీ ప్రశ్న వేసాడు. ఇక ఈ ప్రశ్న విన్న తర్వాత నెటిజన్స్ కూడా "అవునండి సేమ్ డౌట్ మాకు కూడా వచ్చింది.

ఎమోషనల్ పోస్ట్ చేసిన బిగ్ బాస్ రన్నర్!

బిగ్ బాస్ ద్వారా చాలా మంది ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని చాలా మందిని బిగ్ బాస్ ఆడియన్స్ కు దగ్గర చేసింది. కొంతమందికి బిగ్ బాస్ తర్వాత సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. బిగ్ బాస్ వల్ల పాపులారిటీ సొంతం చేసుకున్న వాళ్లలో సయ్యద్ సోహెల్ ఒకడు. బిగ్ బాస్ ద్వారా ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ గేమ్ షోలో తనదైన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సోహెల్.. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. గతంలో ఒకటి రెండు సినిమాల్లో నటించిన ఈ యంగ్ హీరో గతేడాది 'మిస్టర్ ప్రెగ్నెంట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.