English | Telugu
అపోలో క్యాన్సర్ ఎవేర్ నెస్ సభలో సుమంత్,గల్లా అరుణ
Updated : Feb 3, 2011
అనంతరం అపోలో క్యాన్సర్ పేషెంట్ల సాంసృతిక కార్యక్రమాల్లో పాల్గొని, ఆ పోటీల్లో పాల్గొని గెలిచి వారికి సుమంత్, గల్లా అరుణ కుమారి బహుమతులు అందించారు.వారితో సుమంత్, మంత్రి అరుణ కుమారి వీలైనంత సమయాన్ని గడిపి ఆ క్యాన్సర్ పేషేంట్లలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారిని ఆనందపరిచారు. ఆ క్యాన్సర్ పేషెంట్లలో చిన్న పిల్లలు కూడా ఉండటం విశేషం. ఈ అపోలో క్యాన్సర్ ఎవేర్ నెస్ సభలో పాల్గొనటం తమ జీవితంలో ఒక మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందని హీరో సుమంత్, గల్లా అరుణ కుమారి మీడియాకు తెలియజేశారు