English | Telugu

కాజ‌ల్ బొడ్డుపై - చెర్రీ పండు

రాఘ‌వేంద్ర‌రావు సినిమా అంటే హీరోయిన్ల అందాల స్వ‌ర్గ‌ధామం అని చెప్పుకోవ‌చ్చు. క‌థానాయిక బొడ్డుపై పండ్లు, పూలు ధార‌బోస్తారు. పాలాభిషేకం కూడా చేస్తారు. హీరోయిన్ ఎవ‌రైనా స‌రే.. పండ్లతో కొట్టాల్సిందే. ద్రాక్ష‌, బ‌త్తాయి, యాపిల్‌, జామ‌.. ఇలా ఒక్క‌టీ వ‌ద‌ల్లేదాయ‌న‌. కాజ‌ల్‌కి మాత్రం.. చెర్రీ పండుతో కొట్టించుకోవాల‌ని ఉంద‌ట‌. ఈ విష‌యాన్ని కాజ‌లే స్వ‌యంగా చెప్పింది. కె.రాఘ‌వేంద్ర‌రావు నిర్వ‌హిస్తున్న సౌంద‌ర్య‌ల‌హ‌రి కార్య‌క్ర‌మానికి కాజ‌ల్ అతిథిగా వ‌చ్చింది. ''రాఘ‌వేంద్ర‌రావు సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌స్తే.. బొడ్డుపై ఏ పండు విస‌ర‌మంటారు..?'' అని యాంక‌ర్ ఝాన్సీ అడిగింది. దానికి కాజ‌ల్ ఏమాత్రం ఆలోచించ‌కుండా `చెర్రీ పండు` అనేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ రాఘ‌వేంద్ర‌రావు చెర్రీ పండుతో హీరోయిన్‌ని కొట్ట‌లేద‌ట‌. అందుకే రాఘ‌వేంద్ర‌రావు కూడా ''ఓయ‌స్‌..'' అనేశారు. అంటే కాజ‌ల్‌పై త్వ‌ర‌లోనే చెర్రీ పండ్లు లారీలు లారీలు దొర్లించ‌డానికి.. రాఘ‌వేంద్రుడు రెడీ అయిపోయాడ‌న్న‌మాట‌.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.