English | Telugu

రభస మొదటి పాట ''మార్ సలాం'' రిలీజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రభస ఆడియోలోని మొదటి ''మార్ సలాం'' అనే పాటను బెల్లంకొండ పద్మావతి గారు విడుదల చేశారు. ఈ పాటను రామజోగయ్యశాస్త్రి గారు రాశారు. ఈ సందర్బంగా రామజోగయ్యశాస్త్రి గారు మాట్లాడుతూ.. ఈ పాటను ఎన్టీఆర్ గారికి రాసినందుకు చాలా సంతోషంగా వుంది. ఓక కమర్షియల్ సినిమాలో దేశభక్తి ప్రధానమైన పాటను రాసినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ఎన్టీఆర్ గారికి, బెల్లంకొండగారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆడియోలోని ఐదు పాటలు ఒకదానికి ఒకటి పోటీ పడుతాయని చెప్పారు.

More NTR Rabhasa Audio Release Photos

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.