English | Telugu
పూరీ 'బుద్ధ'లో నేహ బదులు ఛార్మి
Updated : Mar 5, 2011
ఏది ఏమైనా పురీ జగన్నాథ్ దర్శకత్వంలో, ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించే "బుద్ధ" చిత్రంలో నటించే అవకాశం ఛార్మికి దక్కింది. పూరీ జగన్నాథ్ ఈ "బుద్ధ" చిత్రాన్ని రానున్న ఏప్రెల్ నెలలో ప్రారంభించనున్నాడు. ఈ లోగా రామ్ గోపాల్ వర్మ, హరీష్ శంకర్ లతో కల్సి పూరీ జగన్నాథ్ "పెళ్ళి" చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. నిజానికి పూరీ జగన్నాథ్ ఈ "బుద్ధ" చిత్రాన్ని పోయిన సంవత్సరమే మొదలెట్టాల్సింది.అమితాబ్ ఆరోగ్యం బాగోకపోవటం వల్ల ఈ యేడాదికి వాయిదా పడింది.