English | Telugu

Bsyపై సజ్జనార్ సీరియస్..ఇంత కంటే దౌర్బాగ్యం ఉందా

సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ బయ్యా సన్నీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.బయ్యా సన్నీ యాదవ్ (bby)పేరుతో వీడియోస్ చేస్తుంటాడు.రీసెంట్ గా ఒక బెట్టింగ్ యాప్ నిర్వాహుకుల దగ్గర డబ్బుల్ని తీసుకొని సోషల్ మీడియా ద్వారా ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ వీడియో చేసాడు.ఇప్పుడు ఈ విషయంపై ఐపీఎస్ అధికారి సజ్జనార్(Sajjanar)సీరియస్ అయ్యాడు.

ఇంత కంటే దౌర్బాగ్యం ఇంకోటి ఉంటుందా.ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అమాయకుల ప్రాణాలు తీస్తుంటే ఇలాంటి వాళ్ళు చిత్ర చిత్ర వేషాలు వేస్తున్నారు.స్వార్ధం కోసం ఇలాంటి మాయగాళ్లు వదిలే వీడియోల్నినమ్మి బెట్టింగ్ కూపంలో పడకండని సోషల్ మీడియా వేదికగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తు ఒక నోట్ ని విడుదల చెయ్యడం జరిగింది.ప్రజలు కూడా సన్నీ యాదవ్ లాంటి వాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.యుట్యూబర్ హర్ష కూడా కొన్ని బెట్టింగ్ యాప్ లని ప్రమోట్ చేసి భారీగా డబ్బులు సంపాదించిన విషయం తెలిసిందే.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.