English | Telugu
తిరుపతికి అల్లు అర్జున్, స్నేహారెడ్డి
Updated : Mar 9, 2011
అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ అయ్యాక కొత్త దంపతులు కనుక తిరుపతి పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. ఆ ఆచారం కోసం, శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం తిరుపతికి అల్లు అర్జున్, స్నేహారెడ్డి బయలుదేరారట. తిరుపతికి బయలుదేరిన అల్లు అర్జున్, స్నేహారెడ్డిలతో పాటు వెంట పెద్దలెవరెవరు వెళ్ళారో ఇంకా తెలియరాలేదు.
తిరుపతికి బయలుదేరిన అల్లు అర్జున్, స్నేహారెడ్డిలకు తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి ఆశీస్సులు లభించాలనీ, ఆ కొత్తదంపతులు కలకాలం పిల్లపాపలతో చల్లగా ఉండాలనీ, వారి కాపురం పచ్చగా కళకళాలాడాలని తెలుగు వన్ ఆశీర్వదిస్తోంది.