English | Telugu
'ట్విట్టర్ కిల్లర్' కు మరణశిక్ష విధించిన కోర్టు
Updated : Dec 15, 2020
కాగా, కోర్టులో వాదనల సందర్భంగా షిరాయిషి తరపు న్యాయవాది మాట్లాడుతూ.. చనిపోయిన వారందరూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారేనని, అందువల్ల షిరాయిషికి యావజ్జీవ శిక్ష విధించాలని, మరణశిక్షను తొలగించాలని విన్నవించాడు. అయితే కోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదు. చనిపోయిన వారు ఎవరూ కూడా మరణించాలని కచ్చితంగా నిర్ణయించుకోలేదని, ఇతడికి మరణశిక్షే సరైదని తీర్పు వెలువరించింది. షిరాయిషికి టోక్యో కోర్టు మరణ శిక్ష విధించడంపై బాధితుల కుటుంబాలు హర్ష వ్యక్తం చేశాయి.