English | Telugu
వైసీపీ పరువు తీసిన బీజేపీ సీనియర్ నేత
Updated : Oct 8, 2020
అయితే దీనిపై తాజాగా స్పందించిన ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దియోధర్.. అవినీతి తో నిండిపోయిన వైఎస్ఆర్ సిపి తో తమకు ఎటువంటి పొత్తు ఉండబోదని వ్యాఖ్యలు చేసారు. తమ ప్రయాణం జనసేన పార్టీ తోనే అని తేల్చి చెప్పిన అయన జగన్ పార్టీ ఎన్డీయేలో చేరబోతోంది అనేవి కేవలం గాలి వార్తలని ఆయన పేర్కొన్నారు.