English | Telugu
జగన్ సర్కార్ కు బిగ్ షాక్... నిమ్మగడ్డను ఎస్ఈసీగా కొనసాగించాలని గవర్నర్ ఆదేశం
Updated : Jul 22, 2020
ఈ నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను ఎస్ఈసీగా తిరిగి నియమించాలని అయన ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమించాలని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన ఒక లేఖ పంపారు.