English | Telugu
ఏపీ మూడు రాజధానుల పై ఆరా తీసిన ప్రధాని కార్యాలయం..
Updated : Jul 23, 2020
దీని పై జివిఆర్ శాస్త్రి మీడియాతో మాట్లాడుతూ రాజధాని ఏర్పాటు అంశం కేంద్రం పరిధిలోనిదని, హైకోర్టు నోటిఫికేషన్ రాష్ట్రపతి ఆమోదం ద్వారా జరిగిందని, ఇపుడు రాజధాని మార్చడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ తాను ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, హోం మంత్రికి లేఖలు రాసినట్లుగా తెలిపారు. ఇదే సందర్భంలో చట్ట ప్రకారం రాజధాని మార్చడం ఎందుకు సాధ్యం కాదో కూడా పీఎంవో కార్యాలయానికి వివరించినట్లుగా అయన తెలిపారు. అంతే కాకుండా దీనిపై అటార్నీ జనరల్ న్యాయ సలహా కూడా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం తో ఈ విషయం పై స్పందించిన పీఎంవో మరి కొన్ని వివరాలు అడగగా ఆ వివరాలు కూడా సమర్పించినట్లు డాక్టర్ శాస్త్రి తెలిపారు.