English | Telugu
సీఎం కేసీఆర్ అడిగారు.. పీఎం మోడీ క్లారిటీ ఇచ్చారు
Updated : Jun 18, 2020
దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని, దీనిపై ప్రధాని స్పష్టత ఇవ్వాలని కేసీఆర్ కోరారు. దీనిపై స్పందించిన ప్రధాని.. దేశంలో మళ్లీ లాక్డౌన్ ఉండదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అన్లాక్ 1.0 నడుస్తోంది. అన్లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై చర్చించుకోవాలి అని ప్రధాని స్పష్టం చేశారు.
ఓ వైపు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.. మరోవైపు ప్రధానేమో లాక్ డౌన్ ఉండదని స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే.. ప్రభుత్వ తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటది. కానీ, చివరికి ప్రజలే జాగ్రత్తగా ఉంటూ.. ఎవరి ఆరోగ్యం వారు కాపాడుకోవాలని అర్థమవుతోంది.