English | Telugu
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కరోనా పాజిటివ్
Updated : Oct 22, 2020
ఇక తెలంగాణలో కొత్తగా 1,456 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 1,292 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,27,580 కి చేరింది. కరోనా మరణాల సంఖ్య మొత్తం 1,292 కి చేరింది. ప్రస్తుతం 20,183 యాక్టివ్ కేసులున్నాయి.