English | Telugu
ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా..
Updated : Aug 4, 2020
ఐతే తాజాగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో అయన కుటుంబ సభ్యులతోపాటు ప్రైమరీ కాంటాక్టులను కూడా పిలిపించి అందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇంతకు ముందు సామాన్యులకు ఎక్కువగా కరోనా సోకేది. ఐతే ఎపుడు సెక్యూరిటీ మధ్య ఉండే ప్రజా ప్రతినిధులకు కూడా కరోనా సోకుతోంది. దీంతో ఈ ఎమ్మెల్యేలను ఈ మధ్య కలిసిన వారిని కూడా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సూచిస్తున్నారు.