English | Telugu
డాక్టర్ శిల్ప సూసైడ్ కేసులో నిందితులకు మళ్ళీ పోస్టింగ్.. ఫైర్ అవుతున్న బంధువులు
Updated : Oct 9, 2020
ఇది ఇలా ఉండగా నిన్నటి వరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి టీటీడీ ఈఓ గా బదిలీ అయి వెళ్లే ముందు చివరి ఉత్తర్వులుగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రోఫెసర్లకు తిరిగి పోస్టింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి తిరిగి పోస్టింగ్స్ ఎందుకు ఇచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు.