English | Telugu
టిక్ టాక్ సహా 59 చైనా యాప్లపై నిషేధం
Updated : Jun 29, 2020
చైనా సరిహద్దు లడఖ్ లో జరిగిన ఘర్షణలో భారత్ కు చెందిన 21 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో, దేశవ్యాప్తంగా చైనా అంటే ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. చైనా వస్తువులు, యాప్స్ బ్యాన్ చేయాలనీ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, టిక్ టాక్ వంటి యాప్ లను నిషేధించాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో, కేంద్రం ఈ కీలక నిరణయం తీసుకుంది.