English | Telugu
ఏపీలో పాజిటివ్ కేసులు సంఖ్య 132
Updated : Apr 2, 2020
జిల్లాల వారిగా చూస్తే
అనంతపురం - 2
చిత్తూరు - 8
తూర్పుగోదావరి - 9
గుంటూరు - 20
కడప - 15
కృష్ణ - 15
కర్నూలు - 1
నెల్లూరు - 20
ప్రకాశం - 17
విశాఖపట్నం - 11
పశ్చిమగోదావరి - 14
ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాజిటివ్గా తేలినవారిలో ఎక్కువ మంది ఢిల్లీ వెళ్లివచ్చినవారు - వారితో సన్నిహితంగా ఉన్నవారేనని తెలుస్తోంది.
ఇదిలావుంటే కరోనాపై సీఎం జగన్ బాధ్యత లేకుండా మాట్లాడారని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. కరోనా జ్వరంలాంటిదేనని, భయంలేదని సీఎం జగన్ ఎలా అంటారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.