English | Telugu

ఏపీ లో 348 కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు

ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం లో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఈరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు నమోదైన పరీక్షల్లో 19 పాజిటివ్ కేసులు నమోదు.

జిల్లాల వారిగా ఇప్పటి వరకు నమోదు అయిన కేసులు..
అనంతపురం – 13, చిత్తూరు – 20, తూర్పుగోదావరి- 11, గుంటూరు -49, కడప - 28, కృష్ణ – 35, కర్నూలు - 75, నెల్లూరు – 48, ప్రకాశం – 27, శ్రీకాకుళం– 0, విశాఖపట్నం – 20, విజయనగరం – 0, పశ్చిమగోదావరి 22.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.