English | Telugu
టీడీపీ నేతల తీరును తప్పుబట్టిన చినరాజప్ప
Updated : May 28, 2020
మనం చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోలేకపోయామని అన్నారు. కార్యకర్తలను చూసుకోవాలని అధినేత చంద్రబాబు చెప్పినా పట్టించుకోలేదని, దాంతో కార్యకర్తలు సైలెంట్ అయ్యారని అందువల్లే టీడీపీ ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధికారం కోల్పోగానే కొందరు నేతలు వెళ్లిపోయారని, వెళ్లిపోయిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. వెళ్లిపోయిన నేతలు ఇప్పుడు కనుమరుగయ్యారని అన్నారు. ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు ముఖ్యం కాదని కార్యకర్తలే ముఖ్యమని చినరాజప్ప చెప్పారు.