English | Telugu
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడుగా ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు
Updated : Jul 28, 2020
ఇది ఇలా ఉండగా 2014 అక్టోబర్ లో అమిత్ షా సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు. ఐతే 2018 మే నెలలో ఆయనను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా నియమించారు. ఐతే కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ సవరణ బిల్లుల విషయంలో గవర్నర్ కు లేఖ రాయడంపై బీజేపీ కేంద్ర నాయకత్వం అసంతృప్తిని వ్యక్తం చేసిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో సోము వీర్రాజును బీజేపీ ఏపీ చీఫ్ గా నియమనిచడం ప్రాధాన్యత సంతరించుకొంది.