English | Telugu
బాణాసంచా అమ్మకం, కాల్చడంపై నిషేధం పొడిగింపు
Updated : Dec 2, 2020
కాగా, ఇటీవల దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో పెద్ద ఎత్తున బాణాసంచాకాల్చారు. అసలే కాలుష్య కోరల్లో చిక్కుకునివున్న ఢిల్లీలో.. బాణాసంచా కాల్చడంతో కాలుష్యం పెరిగిపోయింది. పైగా, కరోనా వైరస్ వ్యాప్తి పెరిగి కేసులు మళ్లీ విజృంభించాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఎన్జీటీ.. నేషనల్ క్యాపిటల్ రీజియన్ తోపాటు గాలి నాణ్యత తక్కువగా ఉన్న అన్ని నగరాలు, పట్టణాల్లో బాణాసంచా అమ్మకం, కాల్చడంపై కరోనా ప్రభావం తగ్గే వరకు నిషేధం విధించింది.