రభస మొదటి పాట ''మార్ సలాం'' రిలీజ్
on Aug 1, 2014
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రభస ఆడియోలోని మొదటి ''మార్ సలాం'' అనే పాటను బెల్లంకొండ పద్మావతి గారు విడుదల చేశారు. ఈ పాటను రామజోగయ్యశాస్త్రి గారు రాశారు. ఈ సందర్బంగా రామజోగయ్యశాస్త్రి గారు మాట్లాడుతూ.. ఈ పాటను ఎన్టీఆర్ గారికి రాసినందుకు చాలా సంతోషంగా వుంది. ఓక కమర్షియల్ సినిమాలో దేశభక్తి ప్రధానమైన పాటను రాసినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ఎన్టీఆర్ గారికి, బెల్లంకొండగారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆడియోలోని ఐదు పాటలు ఒకదానికి ఒకటి పోటీ పడుతాయని చెప్పారు.
More NTR Rabhasa Audio Release Photos