వార్డు వాలంటీర్ల దాడిలో యువకుడి కంటికి గాయాలు

గుంటూరు వసంతరాయపురంలో కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ప్రభుత్వం ప్రకటించిన వెయ్యి రూపాయలు ఇవ్వలేదని వాలంటీర్ ను ప్రశ్నించిన యువకుడు. ప్రశ్నించిన యువకుడి పై దాడికి పాల్పడిన వార్డు వాలంటీర్లు.పది మంది కలిసి యువకుడి పై దాడి.యువకుడి కంటికి తీవ్ర గాయాలు.అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు.