సమ్మె విరమించేది లేదు: అశోక్ బాబు

 

we won't stop strike, APNGOs Ashok Babu, Samaikyandhra Movement, telangana

 

 

విభజన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూసుప్రీం కోర్ట్ కు వెళ్తామని ఎ.పి ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. సమ్మె విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 371(డి )ని తొలగించే హక్కు కేంద్రానికి లేదన్నారు. 13,14,15 తేదిలలో డి.ఎం.కె,అన్న డి.ఎం.కె నేతలను కలిసి సమైఖ్యన్ద్రకు మద్దతు కోరతామని చెప్పారు. కేంద్ర మంత్రుల కమిటి పూర్తి లోపభూ ఇష్టంగా ఉందని ఆయన అన్నారు.