టి బిల్లు శాసనసభ కు వస్తుంది: విజయమ్మ

 

ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలని కోరామని, అయితే ఆయన రాజ్యాంగం ప్రకారం తీసుకోవలసిన చర్యలను తీసుకుంటామని చెప్పారని ఆమె మీడియాకు తెలియజేసారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన తెలంగాణా బిల్లును రాష్ట్ర శాసనసభలో తీర్మానం కోసం త్వరలో శాసనసభకు పంపిస్తామని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారని విజయమ్మ తెలిపారు.