ముగిసిన జిఓఎం భేటి

 

 

 

తెలంగాణ పై కేంద్ర మంత్రుల బృందం సమావేశం ముగిసింది. 19 న మరోసారి ఈ బృందం భేటి కానున్నట్లు ఆజాద్ తెలియచేశారు. ఇవాల్టి సమావేశానికి 5గురు మంత్రులు మాత్రమే సమావేశ మయ్యారని, విభజన సమస్యలు,విధివిధానాల ఖరారు పై చర్చించామని వచ్చే సమావేశానికి అందరు హాజరవుతారని ఆజాద్ వెల్లడించారు. అనారోగ్యం కారణంగా రక్షణ మంత్రి ఏ.కె. ఆంటోని,విదేశి పర్యటనలో ఉన్న కారణంగా చిదంబరం భేటీకి హాజరు కాలేదని,వచ్చే సమావేశానికి వారిద్దరూ సమావేశ మవుథారని ఆజాద్ వెల్లడించారు.