ట్రిపుల్ తలాఖ్ పై సుప్రీంకోర్టు...

 

ట్రిపుల్ తలాఖ్ పై సుప్రీంకోర్టులో ఎప్పటినుండో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాక్ పై గత కొద్ది రోజులనుండి వ్యతిరేకిస్తున్నారు. దీన్ని రద్దు చేయాలని కోరుతూ పలువురు మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. ఇప్పుడు తాజాగా ట్రిపుల్ తలాక్‌పై వ‌చ్చిన  పిటిషన్లపై విచారణను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు ఈ రోజు అప్ప‌గించింది. ఈ పిటిష‌న్‌ల‌పై విచార‌ణ ఈ ఏడాది మే 11 నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్పింది.