స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...


ఉదయం నుంచి అస్థిరంగా కొనసాగిన స్టాక్ మార్కెట్లు.. ఆఖరికి స్వల్ప లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 83 పాయింట్లు లాభపడి 27,117కు చేరుకుంది. నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 8,392 వద్ద స్థిరపడింది.