స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

 

స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 21.98 పాయింట్లు లాభపడి 27,257.64 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ కీలకమైన 8,400 స్థాయికి చేరుకుని 19 పాయింట్ల లాభంతో 8,417 వద్ద స్థిరపడింది.