లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

 

ఈరోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. లాభాలతోనే ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 118.44 పాయింట్లు లాభపడి 26,349.10 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 41.95 పాయింట్లు లాభంతో 8,128.75 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.