స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ
Published on: Thu May 4, 2023 9:26AM
30, 579 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రెండు కోట్ల 92 లక్షల రూపాయలు.
కాగా ఉదయం భక్తులు కంపార్ట్ మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది.


