Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రేసుగుర్రం నుండి వెళ్ళిపోయిన శృతిహాసన్
posted on: Feb 21, 2014 3:16PM

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "రేసుగుర్రం" చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ అమ్మడు షూటింగ్ పూర్తి చేసుకొని ముంబాయి కి వెళ్ళిపోయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం శృతి ఒక పాట కూడా పాడింది. ఇందులో అల్లు అర్జున్ చాలా కొత్తగా కనిపించబోతున్నాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.






