మైలురాయిగా సమైఖ్య శంఖారావం!

 

 Samaikya Sankharavam, ysrcongress, jagan Samaikya Sankharavam, telangana

 

 

వైకాపా ఈ నెల హైదరబాద్ లో 19న తలపెట్టిన సమైఖ్య శంఖారావం బహిరంగ సభ ఎట్టి పరిస్థితుల్లో జరిగితిరుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఈ సభ ఓ మైలురాయిగా నిలుస్తుందని అంటున్నారు. హైదరాబాద్లో సభకు కోర్ట్ అనుమతిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోనియాగాంధీ ఏజెంట్ లా పని చేస్తున్నాడని, విభజనకు ప్రధాన కారకుడు ఆయనేనని భూమన ఆరోపించారు. మరి హైదరాబాద్ సభకు కోర్టు అనుమతి ఇస్తుందో? లెదో!