TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పీవీ సింధు

Published on: Thu Aug 21, 2025 12:33PM

స్టార్ షట్లర్ పీవీ సింధు జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. రెండు సార్లు ఒలింపిక్స్ మెడల్ సాధించిన ఏస్ షట్లర్ సింధుకు ఈ అవకాశం లభించింది.

అలాగే తెలంగాణ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ కూడా మహిళా కమిషన్ సలహా కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. మొత్తంగా ఈ  సలహాకమిటీకి  21 మంది సభ్యులు ఎంపిక కాగా.. వారిలో ఇద్దరు తెలుగువారు కావడం విశేషం. జాతీయ మహిళా కమిషన్  చైర్ పర్సన్ విజయా కిశోర్ రహట్కర్ నేతృత్వంలో  ఈ కమిటీ పని చేస్తుంది.