విశాఖ చేరుకున్న ప్రధాని 

posted on: Jan 8, 2025 5:12PM

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ చేరుకున్నారు. మూడోసారి ప్రధాని అయ్యాక  ఆయన రెండోసారి ఎపిలో పర్యటిస్తున్నారు. ఆయన విశాఖకు చేరుకోవడం చర్చనీయాంశమైంది. కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. సిరిపురం చౌరస్తానుంచి ఏయు ఇంజినీరింగ్ కాలేజివరకు ర్యాలీ నిర్వహించారు. ఒకే వాహనంపై ప్రధాని మోడీ,  ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటిసిఎం పవన్ కళ్యాణ్ ర్యాలీగా వెళ్లడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...