త్వరపడండి: రేపు, ఎల్లుండి ఎటీఎంలు పనిచేయవు

రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రభావం బ్యాంక్ సేవలపై పడింది. ఈ నేపథ్యంలో రేపు ,ఎల్లుండి సాధారణ బ్యాంక్ సేవలు రద్దు చేస్తున్నట్లు  ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. అలాగే ఈ రెండు రోజుల పాటు ఎటీఎంలు కూడా పనిచేయవని తెలిపారు. సో డబ్బులు కావాలనుకున్నవారు మీ దగ్గర్లోని ఏటీఎం వద్దకు వెళ్లి రెండు రోజులకు సరిపడా డబ్బు తెచ్చుకోగలరు.