TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇటలీ దేశస్తుడు పౌలో బొసెస్కోకును విడుదల చేసిన మావోయిస్టులు

Published on: Thu Apr 12, 2012 10:58AM

ఇటలీ దేశస్తుడుయిన పౌలో బొసెస్కోకును మావోయిస్టులు బుధవారం రాత్రి విడుదల చేశారు. మార్చి14న ఒడిశాలో ఇటలీ దేశస్తులైన పౌలో బొసెస్కోకు, క్లోడియోను కిడ్నాప్‌ చేశారు. క్లోడియోను మార్చి 24న విడుదల చేసిన మావోయిస్టులు, పౌలో బొసెస్కోకును 29 రోజుల అనంతరం మావోయిస్టులు నేడు విడుదల చేశారు. ప్రజల నిర్ణయం ప్రకారం ఎమ్మెల్యే హికాక విడుదలపై నిర్ణయం తీసుకుంటామని మావోయిస్టులు ప్రకటించారు.