దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు.. ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరికలు

 

లష్కరే ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. దేశంలోకి 21 మంది ఉగ్రవాదులు భారత్‌లో తిరుగుతున్నారని, మెట్రో స్టేషన్లు, హోటళ్లను టార్గెట్‌ చేసే ప్రమాదం ఉందని.. ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించడంతో ముంబై, ఢిల్లీ టార్గెట్‌గా దాడులు జరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు. దీంతో పోలీసులు ముంబై, ఢిల్లీలోని ముఖ్యమైన ప్రాంతాల్లో  తనిఖీలు చేపట్టారు.