శవపేటికపై 'కరుణానిధి చెప్పిన మాట'

 

సుమారు 33 ఏళ్ల క్రితం కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్‌కు ఓ మాట చెప్పారట.. 'మనం చనిపోయినప్పుడు ప్రజలు మన సమాధిని చూసి.. విరామం లేకుండా పనిచేసిన వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నారు అనేంతగా పేరు తెచ్చుకోవాలి’ అని చెప్పారట.. తండ్రి చెప్పిన ఈ మాటలనే స్టాలిన్ శవపేటిక పై తమిళ్ లో చెక్కించారట.. మరో వైపు కరుణానిధి అంతిమయాత్ర ఇప్పుడే ప్రారంభమైంది.. మరికొద్దిసేపట్లో కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్ లో జరగనున్నాయి.