TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగు రాష్ట్రాలకు భూకంప భయం

Published on: Sat Dec 21, 2024 5:08PM

తెలుగు రాష్ట్రాలకు భూ కంపం భయం వెంటాడుతోంది. ఇటీవల  తెలంగాణ లోని ములుగు, హన్మకొండ, భూ పాలపల్లి, ఉమ్మడి ఖమ్మం , హైద్రాబాద్ లలో భూకంపం  వాటిల్లింది. తాజాగా  శనివారం ఎపి  ప్రకాశం  జిల్లాలో భూకంపం వాటిల్లింది. దీంతో ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.