Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటలు
posted on: Oct 25, 2024 8:56AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (అక్టోబర్ 25)ఉదయం శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటలకు పైగా సమయం పడుతోంది.
. ఇక గురువారం శ్రీవారిని మొత్తం 61 వేల 400 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 173 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 48 లక్షల రూపాయలు వచ్చింది.
Latest YouTube Trending Video NEWS






