TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Thu May 11, 2023 7:11AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం(మే10) శ్రీవారిని 61 వేల 510 మంది దర్శించుకున్నారు. 29 వేల 399 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 59 లక్షలు వచ్చింది. గురువారం (మే 11) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది.