దీపం వెలిగించ‌డంలోనూ క‌మ్యూనిస్టు మార్కు రాజ‌కీయం!

ఇండియ‌న్ క‌మ్యూనిస్టులు ఎలా వుంటారో షీలా ర‌షీద్ ట్వీట్ చూస్తే అర్థం అవుతుంది. ప‌క్క‌నున్న దేశాల‌పై వున్న ప్రేమ పుట్టిన గ‌డ్డ‌పై వుండ‌దు. ఢాకా బాధితుల‌కు క్యాండిల్ వెలిగిస్తుంద‌ట‌! కానీ భార‌త్‌లో మాత్రం వెలిగించ‌లేనంటుంది. డిన్న‌ర్ చేయ‌డానికి వంట చేసుకోవాల‌ట‌. ఎంత బ‌లుపు. ఈ సెల‌బ్ర‌టీకి. సంమ‌యం, సంద‌ర్భం లేకుండా ప్ర‌తి దానికి రాజ‌కీయాలు చేయ‌డం క‌మ్యూనిస్టు సిద్ధాంతాలు అనుస‌రించే వారికి అల‌వాటుగా మారింది. ప్ర‌జ‌ల్లో త‌మ‌కు ప‌లుకుబ‌డి పోతున్నా అల‌వాట్లు మాత్రం మార్చుకోలేక‌పోతున్నారు క‌మ్యూనిస్టు మేధావులు, సెల‌బ్రిటీలు.