ఛోటా రాజన్ తో పాటు మరో ముగ్గురికి శిక్ష ఖరారు...


ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే ఈ ఎదురుకాల్పుల్లో ఇన్‌స్పెక్టర్ రఘువీర్ సింగ్ సహా నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.