ఇద్దరు మావోయిస్టులు మృతి..


చత్తీస్‌గఢ్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వివరలా పచత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో..బద్రే పోలీస్‌స్టేషన్ పరిధిలోని పద్మెట్టా గ్రామంలో మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాల సమీపంలో రెండు 303 రైఫిళ్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొంత మంది  మావోయిస్టులు తప్పించు కున్నారు.